శంకుస్థాపన లు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు

తేదీ 30/10/2024,బుధవారం చీపురుపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన లు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు——————–చీపురుపల్లి పట్టణంలో కొత్తగవిడి వీధి లో సుమారు 5 లక్షల రూపాయలు జిల్లాపరిషత్ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులకు…

ఉపాధ్యాయుడు పై ఫోక్సో కేసు..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో కీచక ఉపాధ్యాయుడు పైశాచిక ఆరువ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వెంకట రావు. ఎవరికైన చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు వెంకట రావు. భయంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…

గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.

గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. గరివిడి, అక్టోబర్ 26. గరివిడి పాత రైల్వే గేట్ ప్రాంతంలో అండర్ ట్రాక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు వివిధ వ్యాపార వాణిజ్య…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యే…

పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు

పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు ————————తేదీ 25/10/2024,శుక్రవారం, చీపురుపల్లి పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మెటీరియల్ కంపోనెంట్ వర్క్స్ లో భాగంగా పట్టణంలో జగన్నాధరాజుకాలనీవీధిలో లో సుమారు 10 (పది )లక్షలరూపాయలునిధులు తో మంజూరు అయిన…

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాలూరు పట్టణం నందు అమరులైన పోలీసులను గుర్తు చేస్తూ విద్యార్థులుతో నినాదాలు చేయించడం జరిగింది.పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెక్ పోస్ట్ లను పటిష్టం చేసే క్రమంలో సాలూరు రూరల్, పట్టణ…

పిచ్చికుక్కస్వైర విహారం

ఈరోజు చీపురుపల్లి లో పిచ్చికుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ ఇప్పటివరకు 40 మంది పైగా గాయపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు.MPP ప్రతినిధి. ఇప్పిలి అనంతం గారు .వైస్ mpp.పతివాడ రాజారావు గారు గవిడి…

వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు

సాలూరు పట్టణం శివారులోనున్న *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన *మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు.ఈ సందర్భంగా ఆ ఆలయంలో అర్చకులు నిర్వహించిన హోమం పూజా…

గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*

మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి…