Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
Blog SOMESH కొణతల వారి వివాహ వేడుకలో ఎంపీ కలిశెట్టి 13/11/2025 9newstelugu.com ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ/ విద్యాశాఖ మంత్రివ నారా లోకేష్ తో కలిసి విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నందు జరిగిన అనకాపల్లి శాసనసభ్యులుశ్రీ కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత బాబుల…
Blog SOMESH ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి 12/11/2025 9newstelugu.com రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..* మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..* *విషయం తెలిసి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని…
Blog SOMESH శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం 12/11/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు…
PTR naidu చీపురుపల్లి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు… 09/11/2025 9newstelugu.com విజయనగరం జిల్లా…జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…అండర్ ఏజ్ (11,13,15,17,19,మెన్& ఉమెన్ ),విజయనగరం జిల్లా గరివిడి శ్రీ చైతన్య స్కూల్ నందు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీ ల ఎంపికలు జరిగాయి,దీనికి వివిధ జిల్లాల నుండి సుమారు…
Blog SOMESH వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు 07/11/2025 9newstelugu.com వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం…
Blog SOMESH ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం 06/11/2025 9newstelugu.com బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో…
Salur SOMESH సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం 31/10/2025 9newstelugu.com సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ వద్ద జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకురాలు బలగా రాధా మాట్లాడుతూ 1920 అక్టోబరు 31న ముంబైలో…
Salur SOMESH అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి 29/10/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి, నదీ తీర ప్రాంతంలో…
Parvathipuram SOMESH సాలూరు యువతకు జిల్లా ఎస్పీ గారి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు 28/10/2025 9newstelugu.com పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాలూరు పట్టణానికి చెందిన…
Blog SOMESH కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి 23/10/2025 9newstelugu.com అమ్మ వలస కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ…