అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు

1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ, ఆర్.వి.ఆర్.కే.చౌదరి గారి ముఖ్యమైన విజ్ఞప్తి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అక్రమంగా మందుగుండు సామాను (Explosives) తయారీ, నిల్వ (Storage), మరియు వినియోగం చేయుట పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేయడమైనది. ఇటువంటి చర్యలు ప్రాణ…

రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశం

విజయనగరం, మార్చ్ 18 : జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల…

ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్ణపాడు-లాభేసు వంతెన.. పెండింగ్ పనులు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం తీవ్రత చేస్తాం

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై అసంపూర్తి 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులు ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా* *ఈ విషయంపై ఆందోళన చేపడుతామని సిపిఎం…

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు

*విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు విజయనగరం, మార్చి 17, 2026 – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ & ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్…

మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్ష

చీపురుపల్లి తేదీ: 17.03.2026 తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు ఈరోజు ఎం.దుగ్గివలస గ్రామంలోని MPP పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన…

పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలి

పార్వతీపురం, మార్చి 16 : పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా,…

లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ, లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు తన ఉదారతను…

మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామంలో ఈరోజు మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి సోర్ సాంబయ్య ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు…

రాష్ట్ర వైసీపీ వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా సాలూరు పట్టణానికి చెందిన సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైసిపి అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం,సాలూరు పట్టణం 19వ వార్డు,వేదసమాజం వీధికి చెందిన యువనాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి అభిమాని సిద్దాబత్తుల.రుద్ర…