Parvathipuram SOMESH ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 23/02/2026 9newstelugu.com
Blog SOMESH సందర్శకులను ఆకర్షించ నున్న లొద్ద జలపాతం 05/02/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి సంధ్యారాణి లొద్ద జలపాతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…
Blog SOMESH కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి 04/02/2026 9newstelugu.com కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ…
Blog PTR naidu చీపురుపల్లి గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి 04/02/2026 9newstelugu.com చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం…*గత వైసిపి ప్రభుత్వం లో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి ను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక, తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే…
PTR naidu చీపురుపల్లి అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి. 02/02/2026 9newstelugu.com అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి. చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, రౌతు సత్యారావు మరియుగరివిడి మండలమహిళా అధ్యక్ష రాలు, శ్రీ లక్ష్మి ఒబ్బిసెట్టి…
SOMESH అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యా 01/02/2026 9newstelugu.com అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి* *సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం…
SOMESH రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర 31/01/2026 9newstelugu.com రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర సాలూరు పట్టణం,శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగి వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి…
Blog Salur SOMESH సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం 31/01/2026 9newstelugu.com సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు &…
Blog Crime Salur పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు 30/01/2026 9newstelugu.com పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు – ముగ్గురు అరెస్ట్ : సాలూరు పట్టణ పోలీసులు* సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారం తో పోలీసులు వాహన తనిఖీలు…
SOMESH శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 28/01/2026 9newstelugu.com ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత,కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విశ్వాసం చూరగొన్న కల్పవల్లి మక్కువ మండలం,శంబర గ్రామంలోనున్న *శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* దర్శించుకున్నారు.ఈ సందర్భంగా…
SOMESH శంబర పోలమాంబ సిరిమానోత్సవం 28/01/2026 9newstelugu.com ఉత్తరాంద్ర ఇలవేల్సు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది. భక్తుల జేజే ద్వానాల మద్యఅమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా, చత్తీష్గడ్ నుండిభారీగా తరలివచ్చిన…