కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం

జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది…

గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పి ఆదిలక్ష్మి

గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన *శ్రీమతి పి ఆదిలక్ష్మి* గారిని ఆమె కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన గుర్ల మండల టీడీపీ అధ్యక్షులు *శ్రీ చనామాల మహేశ్వరరావు* గారు నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులపల్లి నారాయణరావు*…

ప్రిన్సిపల్ ను వార్డెన్ ను సస్పెండ్ చేయాలి sfi డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే సందర్భంలో ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….ఆదివారం YS వలస…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది.…

సభ్యత్వ నమోదు పూర్తి

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్…

శిథిలావస్థలో చీపురుపల్లి ఎమ్మార్వో ఆఫీస్

చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్…

గరివిడి మండల రెవిన్యూ అధికారిగా చింతల పూడి బంగార్రాజు

ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు…

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి…

నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం

చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది…

ద్వీపాన్ని తలపించే గ్రామం

రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే…