మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస

అధికారుల తీరుపై మండి పడ్డ మున్సిపల్ కౌన్సిల్స్. లంచాలు ఉంటే తప్ప పనులు చెయ్యరా అంటూ అధికారులను నిలదీశారు ఆదాయపన్ను కొత్తగా నిర్మించిన గృహలపై వెయ్యటం లేదని దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని తమ సొంత పనులు చేసుకోవడానికి ఏళ్ల…

తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన విశాఖపట్నం భవానీపట్నం పాసింజర్ రైలు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో తప్పిన పెను…

రాష్ట్ర మన్యం బంద్

మన్యం హక్కులపై నినదించిన యువత. పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మన్యం బందులో భాగంగ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో…