వంద పడకల ఆసుపత్రి పరిశీలన

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.నాణ్యత తో కూడుకున్న వైద్యం అందించాలి. హిల్ టాప్ ఏరియా అయినా ప్లేన్ ఏరియా నుండి…

గుర్తు తెలియని మృతదేహం

సాలూరు పట్టణ పరిధిలో గల లక్ష్మీ థియేటర్ / చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లిన వారికి ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించిన నేపథ్యంలో సాలూరు టౌన్ పోలీసులు నేర స్థలానికి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం…

మన్యం జిల్లా లో గాలి వన బీభత్సం

ఉమ్మడి మన్యం జిల్లా లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఇదురు గాలులు తో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరానిలిచి పోయింది మన్యం జిల్లా లో చీకటి మాయంఅయింది. భారీ చెట్లు నెలకొరిగాయి. పార్వతి పురం లో…

జెసిబి తో తవ్వేశారు

గుర్రపు కోనేరు లో ఆక్రమాణాలు తవ్వకాలు జరుగుతున్నాయని వివిధ పత్రికలలో వచ్చిన కదనములపై మండల డిప్యూటీ సర్వేయరు వారితో వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడమైనది. సదరు కోనేరు గొల్లపల్లి రెవిన్యూ సర్వే నెంబర్ 189-2 గా వున్నది, కోనేరు గట్టునకు…

ఆడపిల్లలను రక్షించు ఆడపిల్లలను చదివించు

సాలూరు పట్టణంలో పెద్ద హరిజన పేటలో గుమ్మడం ప్రాంతం లో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలని రక్షించు ఆడపిల్లలని చదివించు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది…

Congratulations sruthi

ఏపీ ఎంసెట్ ఫలితాలలో సత్తా చాటిన ఏలుదూటి శృతి 2024 సంవత్సరం జరిగే ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలలో సాలూరు పట్టణానికి చెందిన ఏలుదూటి శృతి అను విద్యార్థిని తన ప్రతిభను చూపించారు. ఏపీ ఎంసెట్ బి సి డి కేటగిరి…

కళ జాతర

సాలూరు పట్టణంలో బంగారం కాలనీ బంగారం పేట చిన్న హరిజన పేటలో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం…

మంత్రి రేసులో సంధ్య రాణి

సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతో‌పాటు ప్రజా…

Road accident

పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడా మండలంలో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడి 8 మంది ఒడిస్సా గిరిజనులకు తీవ్ర గాయాలు,మహిళ మృతి కొమరాడ మండలం కుజ్జాబడి – జల గ్రామాల మధ్య కొండపై అదుపుతప్పి బోల్తా పడిన ఆటో భందవులు…