విగ్రహప్రతిష్ట మహోత్సవము

శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పట్టాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని ఆహ్వానించిన గడివలస గ్రామస్తులు.* సాలూరు నియోజకవర్గం, *పాచిపెంట మండలం, పాచిపెంట పంచాయతీ, గడివలస* గ్రామంలో వచ్చేనెల అనగా మార్చి…

పవిత్ర రంజాన్ మాసం  సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి.

విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి…

53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా

మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు* మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు…

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి.

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి. ముఖ్యమంత్రికి సిఐటియు విజ్ఞప్తి. ప్రచురణార్థం;- విజయనగరం జిల్లాలో సుమారు 25 పరిశ్రమలు మూతపడిన కారణంగా 15 వేలమంది కార్మికులకు ఉపాధి పోయిందని, గత 5 సంవత్సరాల క్రితమే పరిశ్రమలు ఏర్పాటు కోసం 3000 ఎకరాలు సేకరించారని,…

ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 26: చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఈ నెల 28న ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి పర్యటన…

మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళును అపహరించిన నేరస్థుడు విజయనగరం పట్టణం, సుంకరి వీధిలో నివాసం ఉంటున్న గుమ్మడి ఆదినారాయణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా…

రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

చీపురుపల్లి: రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం: అధికారులతో కలిసి పరిశీలించిన రామ మల్లిక్ నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో…

డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి

డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి.అన్ని చోట్ల పనులు జరగాలి.అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం, ఫిబ్రవరి 24 : జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత,…

రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం.. విశాఖపట్నం కూలిపనికి బైక్ పై వెళ్తుండగా బూర్జవలస సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా.. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల…

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పార్వతీపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని…