భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ PTR naidu చీపురుపల్లి 14/08/202414/08/2024 9newstelugu.com హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు. Spread the love Share Facebook Twitter Pinterest Linkedin