Bobbili Crime చోరీ 16/03/2024 9newstelugu.com విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ అనే మహిళ మెడలో తాడును…