చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మండల మహిళ సమైక్య కార్యవర్గం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు