ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో గల పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో  వివిధ శాఖల అధికారులు,  మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి