సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాససేవాసదన్`స్వచ్చంద సేవా సంస్థ గాఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24దిఈరోజున తే 14.07.24ది మొదటికార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్తశ్రీమాన్ వంగపండు రాజేంద్ర ప్రసాద్గారి అధ్యక్షతన జరిగినది. వివరాలు1) కార్యవర్గ పరిచయం2) హిందూ దేవాలయాలలో పెరుమాళి సేవలు, దేవాలయాలలో విశేష కార్య క్రమాలు నిర్వహించే సంధర్బంగా కోలాటాలు, భజనలు ఏర్పాటు.3) ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారాన్ని చాటుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె, పల్లెకు ` శ్రీ శ్రీనివాస కళ్యాణం ` ఆ గ్రామ భక్తులు, ప్రజలు అభీష్టం మేరకు జరిపేందుకు నిర్ణయంచడ మైనది. ధర్మకర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోవిశిష్ట అతిథిలు శ్రీ శంకర్ గారుశ్రీ కళ్యాణ స్వాములు తో పాటు మండలి సభ్యులు శ్రీ రావాడ భాస్కరరావు గారు, ఆలయ కార్య నిర్వాహక కమిటీ వైస్ చైర్మన్ టెక్కలి ధర్మారావుఆలయ కైంకర్యమణి దాతలుద్వారంపూడి రామక్రిష్ణ రెడ్డి గారు,మోటూరి పద్మలత గారు, కార్య నిర్వాహక కమిటీ శ్రీనివాస చౌదరి గారుబోను శంకర రావు, లోపింటి సింహచలం, నూతన కార్యవర్గంఆలయ పెరుమాళి సేవకులు పాల్గొనివిజయవంతం చేస్తూ మొదటి సారిబాడంగి ప్రాంత ఋత్విక్కులుశ్రీ శంకర్ స్వామి, పిరిడి గ్రామఋత్విక్కులు శ్రీ కళ్యాణ్ స్వామి గారుబాడంగి గ్రామ భక్తులు, ప్రజలు అభీష్టం మేరకు తే 17.07.3024 ది న బుధవారం సాయంత్రం గం 06.00 లకుఆ గ్రామం లో శ్రీ శ్రీనివాస కళ్యాణంజరిపేందుకు నిర్ణయంచడ మైనది.ఈ కార్యక్రమంఅధ్యక్షులు శ్రీమతి దమ్ము భారతి,వారికార్యవర్గం, పై పెద్దలు, సేవక బృందం సంయుక్తంగానిర్వహించే కు నిర్ణయించడమైనది. Spread the love టపా నావిగేషన్ కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం చట్టం అందరికీ సమానమే