Blog SOMESH శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం 12/11/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు…
PTR naidu చీపురుపల్లి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు… 09/11/2025 9newstelugu.com విజయనగరం జిల్లా…జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…అండర్ ఏజ్ (11,13,15,17,19,మెన్& ఉమెన్ ),విజయనగరం జిల్లా గరివిడి శ్రీ చైతన్య స్కూల్ నందు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీ ల ఎంపికలు జరిగాయి,దీనికి వివిధ జిల్లాల నుండి సుమారు…
Blog SOMESH వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు 07/11/2025 9newstelugu.com వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం…
Blog SOMESH ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం 06/11/2025 9newstelugu.com బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో…
Salur SOMESH సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం 31/10/2025 9newstelugu.com సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ వద్ద జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకురాలు బలగా రాధా మాట్లాడుతూ 1920 అక్టోబరు 31న ముంబైలో…
Salur SOMESH అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి 29/10/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి, నదీ తీర ప్రాంతంలో…
Parvathipuram SOMESH సాలూరు యువతకు జిల్లా ఎస్పీ గారి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు 28/10/2025 9newstelugu.com పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాలూరు పట్టణానికి చెందిన…
Blog SOMESH కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి 23/10/2025 9newstelugu.com అమ్మ వలస కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ…
Parvathipuram SOMESH మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం 21/10/2025 9newstelugu.com వచ్చే దీపావళి నాటికి శాశ్వత భవనాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తా జ్యోతిరావు పూలే పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, ఈ పాఠశాల…
Parvathipuram SOMESH పార్వతీపురం RTC కాంప్లెక్స్ ఆవరణ లో బాణసంచా పేలుడు 19/10/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా.. – పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు నలుగురు కి తీవ్ర గాయాలు… క్షతగాత్రులను ఆటోలో, 108 లో జిల్లా ఆస్పత్రికి తరలింపు… – పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్…