Author: 9newstelugu.com

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలి

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద…

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం, ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలంఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక…

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలు లో గిరిజన…

కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   

సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…

అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లంపాడు గిరిజన గ్రామంలో. స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్…

పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన బాలికలకు ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల్ని ఏఐటీయూసీ ఏపీ శ్రామిక…

ఎక్కడ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్

తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా రహదారులు ఉన్నటువంటి ప్రాంతాలకు వాహనాలు తల్లి బిడ్డను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ఏరియా సాలూరు ప్రభుత్వహాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టి న తర్వాత ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వడం జరిగిందని పాప ఆరోగ్యం బాగానే…

విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..

Ysr పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభివందనములు తెలిపినఅరుకు మాజీ శాసనసభ్యులు.-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు.(ప్రజాసేవకుడు)_డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ) విధేయతకు మరోసారి పట్టం కట్టిన వైసిపి అధినేత శ్రీ వైయస్ జగన్ గారు.. మన అరుకు మాజీ…

Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు..

Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఐసోలేషన్ వార్డులో బాధిత బాలికలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, ఎంపీ తనూజా రాణి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను.. బాలికల…

డిజిటల్ బుక్ ఆవిష్కరణ

డిజిటల్ బుక్ ఆవిష్కరణ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన కార్యాలయం లో డిజిటల్ బుక్ ని అవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రంలో భారత…