Author: 9newstelugu.com

తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు…

ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరిడి మండలం బొండపల్లి వద్ద ఆటో డ్రైవర్ యూనియన్..ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ సుమారు 100 ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు…

సేనతో సేనాని కార్యక్రమం

ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు *@ సేనతో సేనాని కార్యక్రమం @*లో భాగంగా ఉత్తరాంధ్రకు రాకతో విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగత సుమాంజలి…

శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను  తనిఖీలు చేసిన అధికారులు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయగా, MRP రేటు అనుమానాస్పదం, మరియూ ఉత్పత్తుల లింకేజ్ గమనించి 15రోజులపాటు ఉత్పత్తుల అమ్మకాలని నిలిపివేసిన,…

వంట నూనెల కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి.

మీరు వంట నూనె కొంటున్నారా జాగ్రత్తగా చూసుకొని కొనండి ఆయిల్ టిన్ ల పై ఉండే expair date చూసుకోండి. ఆ expair date ఉన్న దగ్గర నిశితంగా గమనించండి మీకు ఈ మోసం అర్థమవుతుంది.expair date అయిపోయిన oil టిన్…

మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా

విజయనగరం జిల్లాలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, మద్యం సీసాలపై ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా…

చీపురుపల్లి లో ప్రజల కష్టసుఖాల్లో ప్రజలకు చేరువుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన g.అగ్రహారం ఆకుల స్వామినాయుడు తల్లి గారు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి ప్రచార విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల…

అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైన
అరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.
గుమ్మ తనూజరాణి

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్.దినేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత…

మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా

చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా…

చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు, తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు…