Author: 9newstelugu.com

పేదలకు అండగా CM సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన6 గురు లబ్ధిదారులకు ₹3,62,917 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ఆరు చెక్కులను అందజేసారు. దివాకల తులసి ₹49,258 (11వ వార్డు చిన్నహరిజణపేట, సాలూరు) బొట్టా గౌరీ శంకరరావు ₹30,700 (మోసురు ,పాచిపెంట) నీలిరోతూ ప్రశాంత్…

జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్నం లో తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడికి రాజన్న దొర పుస్తకాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన కాలంలో…

పాఠశాలలో ఐరన్, పోషకాలతో కూడిన సన్నబియ్యం పేకెట్లు పంపిణీ చేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా ఈరోజు చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి చేతులు మీదగా పాఠశాలలో…

చీపురుపల్లి లో సుపరిపాలన తొలి సంవత్సర వేడుకలు,

ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, ప్రజల మేలు అనే ధ్యేయంతో పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు…

లైన్స్ క్లబ్ స్కూల్ లో పుస్తకాల అమ్మకం ఆపాలి.ఎస్ఎఫ్ఐ డిమాండ్

*లైన్స్ క్లబ్ పుస్తకాల అమ్మకం ఆపాలి.*• *ఎస్ఎఫ్ఐ డిమాండ్*• సాలూరు స్కూల్ వద్ద పుస్తకాలతో ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా సాలూరు లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ నిలిచాయని, విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం చేపడుతున్నారని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి,చిన్నారులకి రక్షణ లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి,చిన్నారులకి రక్షణ లేదు జడ్పీటీసీ, మహిళా నేత వలిరెడ్డి శిరీష విమర్శలు చేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకనాటి బీహార్ రాష్ట్రం కన్నా ఘోరంగా లా అండ్ ఆర్డర్ తయారు…

సజ్జలకు సమాజంలో తిరిగే హక్కు లేదు

మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా..మృగాలా చేయకూడని తప్పులు చేస్తున్నారు.. కాలగర్భంలో కలిసిపోతారు మహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉందిYCP ని, సాక్షి చానల్ ను మూసేసే సమయం దగ్గర పడిందిఅమరావతి మహిళలను…

30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక…

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్

*ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!* *ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు* *రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం* *కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!* *జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి* షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో…

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు యోగా…