Author: 9newstelugu.com

దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)

కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ…

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య…

స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం‌ నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన…

సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల

మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ…

బారికెడ్స్ మీదపడి ఇద్దరికీ గాయాలు

*మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు* వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు గాయపడిన…

మహానాడు ను విజయవంతం చేద్దాం

కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27,…

సాలూరు లో యోగాంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ…

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి

పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ…

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం!

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున మన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు…