Blog SOMESH Shayamalambha festival grand success 21/05/2025 9newstelugu.com More than five lakh devotees participated in the event yesterday’s Sirima procession at Sri Sri Sri Shyamalamba Ammavari Jatara in Salur town of Parvatipuram Maniyam district. About 3.5 km of…
SOMESH మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 07/05/2025 9newstelugu.com ★ *తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు* ★ ★ *నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు* ★ బ్రిటిష్ శాసనానికి ఎదురు నిలిచి,ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా గుర్తింపు పొందిన…
Salur SOMESH J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు 06/05/2025 9newstelugu.com సాలూరు పురపాలక సంఘం గౌ ” కమిషనర్ D.T.V కృష్ణారావు గారు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ L .బాలకృష్ణ గారి పర్యవేక్షణలో పట్టణ పరిధిలో గల 24వ వార్డుకు సంబంధించి డబ్బి వీధి నుండి దండిగాం రోడ్డుకు ఉన్న కాలువలో…
PTR naidu చీపురుపల్లి గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు 05/05/2025 9newstelugu.com విజయనగరం జిల్లా…చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు 1వ తారీకు నుండి 31వరుకు జరుగుతుంది ఈ వేసవి క్రీడా శిబిరాలు డి ఎస్ ఎ విజయనగరం వారి సౌజన్యం…
SOMESH మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన 04/05/2025 9newstelugu.com కృష్ణాజిల్లా, మచిలీపట్నం… మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన నివాస ప్రదేశాలలో వైన్స్ షాపుకు పర్మిషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు. శక్తి వైన్స్ ముందు బైఠాయించి వైన్స్ షాపు కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు,మహిళలు. ఇప్పటికే…
SOMESH నిడదవోలు మండలంలో దారుణ హత్య..! 04/05/2025 9newstelugu.com గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో దారుణ హత్య..! నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింత చెట్టు వీధిలో ఈరోజు (ఆదివారం) ఉదయం ఘోర హత్య ఘటన చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్…
Blog వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. 01/05/2025 9newstelugu.com ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి..
Blog SOMESH శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 01/05/2025 9newstelugu.com తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే…
PTR naidu చీపురుపల్లి గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు 27/04/2025 9newstelugu.com కలలకు నిలయం కలల కానాచి విజయనగరం జిల్లా గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9,10 మరియు 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. మూడు…
Salur SOMESH శ్రీ సాయి సూర్య స్కూల్ విజయభరి 24/04/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025 పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ 100% ఉత్తీర్ణత 37 మందిలో 25 మంది కి 500 పైగా మార్కులు 17 మందికి 550…