Author: 9newstelugu.com

కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు చీపురుపల్లి గ్రామ ప్రజల ఆరాధ్య దేవత కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో జరగనున్నందున జాతర విజయవంతం కావాలని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తధనంతరం జాతర ఏర్పాట్లును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం నాడు అనగా 20వ తేదీన ఉదయం కాలేజీ మరియు APSSDC విజయనగరం వారు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలియజేశారు.ఈ మేరకు…

పూర్వ విద్యార్థుల, “అపూర్వ సమ్మేళనం” సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం

పూర్వ విద్యార్థుల, “అపూర్వ సమ్మేళనం” సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం గరివిడి, విజయనగరం జిల్లా గరివిడిలోని పూర్వ శ్రీరాం హైస్కూల్ వేదికగా ఆ.. పూర్వ విద్యార్థుల “అపూర్వసమ్మేళనంలో” కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత,…

ప్రజాశక్తి విలేకరి దాడిపై విన తపత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజకవర్గ విలేకర్లు

ప్రజాశక్తి విలేకరి దాడిపై వినతి పత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజక వర్గ విలేకర్లు …… విజయనగరం జిల్లా… మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి పై దాడిని వెతిరేకస్తూ గరివిడి తాసిల్దార్ బంగార్రాజు గారికి నియోజకవర్గ విలేకర్లు వినతిపత్రం…

సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం

ఈరోజు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎఐటి యు సి అనుబంధం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్…

విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, ఫిబ్రవరి 17 : మక్కువ ప్రజాశక్తి విలేఖరి రామారావుపై టిడిపి నాయకుడి దాడిని జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైకాపా జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు…

విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరి పై టిడిపి నాయకుడు దాడి కి నీరసన గా కలక్టరేట్ వద్ద జిల్లా జర్నలిస్టు ల సంఘాలు ధర్నా చేపట్టారు .

తన గురువు ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు గారితో మాజీ డిప్యూటీ రాజన్నదొర గారు ఆత్మీయ కలయిక

ఇంగ్లీష్ విద్య నేర్పిన గురువుకు తోటి కళాశాల స్నేహితులతో కలిసి సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన సమయంలో తనకు *ఇంగ్లీష్* పాఠాలు బోధించిన ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్‌రావు గారు శ్రీకాకుళంలో నివాసముంటున్నారనే విషయం…

నా సొంత చెల్లిగా భావిస్తున్నా… యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు తలపై కత్తితో పొడిచి, నోట్ల యాసిడ్ పోసి… అత్యాచారం చికిత్స పొందుతున్న బాధితురాలు బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం…

1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 275 జీవో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తీసుకొచ్చినది. కాలక్రమేణా జీవో నంబర్ 3 కోర్టులో పలుమార్లు కొట్టివేయబడింది. 1/70 చట్టాన్ని తెదేపా…