Author: 9newstelugu.com

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం…

శ్రీమతి పాలవలస యశస్వి గారిని సన్మానిస్తున్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పుకాపు వెల్ఫేర్ &డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమీతులైన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన టిడిపి మరియు బిజెపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి *గౌ.శ్రీమతి పాలవలస యశస్వి*…

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు…

బాలల దినోత్సవం

చీపురుపల్లి, తేదీ 14/11/2024. విజయనగరం జిల్లా చీపురుపల్లినియోజకవర్గంలోని ఆర్డీవో ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం లో ఈరోజున భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా…

సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు*

చీపురుపల్లి తేది : 14-11-2024గురువారం *సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే మరియు దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు…

మెరకముడిదాం జడ్పీహెచ్ఎస్ స్కూలుకు క్రీడా పరికరాలు అందజేసిన విలేజ్ మైండ్స్ ఐటీ కంపెనీ.

మెరకముడిదాం జడ్పీహెచ్ఎస్ స్కూలుకు క్రీడా పరికరాలు అందజేసిన విలేజ్ మైండ్స్ ఐటీ కంపెనీ. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జడ్పీహెచ్ స్కూలుకు క్రీడా పరికరాలను వుటపల్లి గ్రామానికి చెందిన విలేజ్ మైండ్స్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్, చైర్మన్, సంఘం రెడ్డి…

పసిబిడ్డ మృతికి హాస్పటల్ తప్పు లేదు …గౌరీ ..మౌనిక

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో గల బాబుజి హాస్పిటల్ అందరికి నమస్కారం నా పేరు ఏ నేతులు గౌరి నాయుడు మా గ్రామం గరివిడి మండలం కాపు సంబం నా భార్య ఏ నేతల మౌనికకు నెలలు నుండి…

ఐదు కేజీల గంజాయిని స్వాధీనం

పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు…

బాబుజి హాస్పిటల్ లో దారుణం…

బాబుజి హాస్పిటల్ లో దారుణం…* యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు మరణం గరివిడి మండలం కాపు సంఘం గ్రామస్తులు అయినా మేఘమాల 24 సంవత్సరాల యువతి ఉదయం ఐదున్నర సమయంలో ప్రసవం నిమిత్తం బాబూజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు రమా…

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO  గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలు గా వేతనాలు ఇవ్వ్వలేదు అని…