Author: 9newstelugu.com

బాల్య వివాహాలపై అవగాహన

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 14వ వార్డు బంగారమ్మ కాలనీలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ మరియు ఏపీ శ్రామిక మహిళా ఫారం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి బలగరాధనాయుడు ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీని…

శంబర గ్రామం లో అక్కేనా తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజన్న దొర

అక్కేన తిరుపతిరావు గారి అమ్మగారు మరియు తీళ్ళ.తిరుపతిరావు గారి అత్త గారు అక్కేన.సింహాచలమమ్మ (80సం. లు)గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు శంబర గ్రామం వెళ్లి అక్కేనా. తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ…

17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు  యర్రా.దాలినాయుడు                                                                                                                                                                            భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు పట్టణ 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు *యర్రా.దాలి నాయుడు(80సం.లు)గారు* గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యులు సూచనలు మేరకు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు నియోజకవర్గం,మక్కువ మండలం,శంబర గ్రామంలో వెలసిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ…

జెడ్పీ చైర్‌పర్సన్ నివాసంలో భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు

మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండి, నాగలి, మట్టి పాత్రలు, ధాన్యం రాశులు, రంగురంగుల హరివిల్లు ముగ్గులు, పలు రకాల పిండివంటలు, చిన్నారుల కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసుల…

పి కొనవలసిన సెక్టార్లో సంక్రాంతి సంబరాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ICDS ప్రాజెక్టు p. కోనవలస సెక్టార్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ను సాంప్రదాయబద్ధంగా అలంకరించి సెంటర్ ముంగిట రంగుల ముగ్గులు వేసి పిల్లలతో వారి తల్లులతో భోగిమంట చుట్టూ…

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చి.పూజ్యశ్రీత ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు బొబ్బిలిలో,రాజా కాలేజీ పక్కన నాయుడు కాలనీ దరి ఉన్న వెలమ కల్యాణ మండపంలో జరిగిన…

ప్రజల మనిషిగా బస్సులో వచ్చి.. చీపురుపల్లి వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో…

మాజీ సర్పంచ్ ఆడపా సూర్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి

చీపురుపల్లి,గరివిడి మండలం కోడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆడపా సూర్యనారాయణ గారు మరణించిన వార్త పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ఆయన అదృశ్యం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెక్యూరిటీస్…