Category: Blog

Your blog category

ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం

బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో…

కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

అమ్మ వలస కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ…

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలి

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద…

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం, ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలంఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక…

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలు లో గిరిజన…

కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   

సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…

అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లంపాడు గిరిజన గ్రామంలో. స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్…

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదర

*సాలూరు పట్టణం అఫీషియల్ కాలనీ వద్ద నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ విజయ దుర్గనవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు &రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు…

పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)

సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు ₹4,57,768 విలువైన నాలుగు చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అందజేత నల్ల వంశీ కృష్ణ గారికి ₹57,525 (25వ వార్డ్ , సాలూరు టౌన్ )…