Category: Blog

Your blog category

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ…

గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి

చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం…*గత వైసిపి ప్రభుత్వం లో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి ను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక, తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే…

సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం

సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు &…

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు – ముగ్గురు అరెస్ట్ : సాలూరు పట్టణ పోలీసులు* సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారం తో పోలీసులు వాహన తనిఖీలు…

జాతీయ బాలికల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండలం లో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ లో బాలికల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ &…

శంబర పొలమాంబ జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

*జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి* *జాతరకు వచ్చే ప్రతి భక్తులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలి* *శాఖల సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించాలి* *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి* *బస్సుల సంఖ్య రెట్టింపు చేయాలి*…