Blog ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి 10/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 10: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో…
Blog పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు 09/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పోలీసు సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ నందు నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు…
Blog అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు భాద్యత వహించాలి 09/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 8: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమలో వచ్చిన అర్జీలను పరిష్కరిండంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు భాద్యత వహించాలని జిల్లా కలెక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను…
Blog వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకుడు D.R బొత్స సందీప్ బాబు 04/06/2026 9newstelugu.com రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఆడబిడ్డ నిధి డబ్బులు ఇవ్వకుండా మహిళలని, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలు,వితంతువులు, వికలాంగులను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తూ వస్తుంది,అందుకే వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమం…
Blog వెన్నుపోటుకు రెండేళ్లు 03/06/2026 9newstelugu.com రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి వెన్నుపోటుకు రెండేళ్లు”: కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ యువ నాయకులు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
Blog 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి 01/06/2026 9newstelugu.com దుగ్ధసాగరం – పుల్లేరుగుడ్డి వలస – వంగరగుడ్డివలస వరకు రూ. 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు కుమంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలువికలించటం,గ్రామాల మధ్య అనుసంధానం మరింత…
Blog క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, 31/05/2026 9newstelugu.com రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరంజీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోతే.. జైలే దిక్కని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ,ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ…
Blog గంజాయి నియంత్రణ మరియు నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 31/05/2026 9newstelugu.com రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరం బహుముఖ వ్యూహాలతో జిల్లాలో గంజాయిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు* *మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్న జిల్లా ఎస్పీ…
Blog బక్రీద్ పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు 27/05/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం బక్రీద్ పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గోవుల అక్రమ రవాణ నియంత్రణకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన 5 చెక్ పోస్టులకు అదనంగా మరో 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న…
Blog బక్రీద్ పండగ శాంతియుతంగా జరుపుకోవాలి 26/05/2026 9newstelugu.com రిపోర్టర్..సునీత రెడ్డి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఈనెల 28న జరగబోవు బక్రీద్ పండుగ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కుటుంబాలతో పండుగను శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని డి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు సోమవారం…