Category: Blog

Your blog category

జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని…

ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకో

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో అవాస్తవ సంఘటనలు వాస్తవాలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో(సంతోషం టీవీ) ప్రచురించి ప్రజలను తప్పు త్రోవ పట్టించే ప్రయత్నంలో నిమగ్నమైన ఒక వ్యక్తి. నిన్న సాయంత్రం మక్కువ బైపాస్ రోడ్ లో స్కూల్ బస్సు…

జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి

*ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు నిధులు చెల్లించండి లిఫ్ట్ కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వండి *మోటార్లకు కరెంటు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం జంఝావతి విషయంలో వైసిపి, కూటమి ప్రభుత్వాలు విఫలం *కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన వరం…

సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో యోగ డే

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో యోగా నిర్వహించారు .పట్టణ ci అప్పలనాయుడు మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

వారు ఏమైపోయారు

విమాన ప్రమాదం తరువాత పలువురి ఆచూకీ గల్లంతుఅహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ విమానప్రమాద ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఆ ప్రమాదంలో చిక్కుకున్న పలువురు మెడికోలతో పాటు ఇతరుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 12న గాలిలోనే పేలిపోయిన ఎయిర్‌…

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి ఆకివీడుకు చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి. నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్లో ఉంచగా..…

విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ…

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి…

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య…

స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం‌ నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన…