Category: Blog

Your blog category

మహా అన్నదానం కార్యక్రమానికి తరలిరండి

చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు.

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు _*అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి.*_ _*- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి…

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు తడిపాత్రిలోని టిడిపిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు వినాయక నిమర్జనం సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మరియు కాకర్లా రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణలు గత కొన్ని రోజులుగా, జెసి ప్రభాకర్ రెడ్డి మరియు…

ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరిడి మండలం బొండపల్లి వద్ద ఆటో డ్రైవర్ యూనియన్..ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ సుమారు 100 ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు…

వంట నూనెల కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి.

మీరు వంట నూనె కొంటున్నారా జాగ్రత్తగా చూసుకొని కొనండి ఆయిల్ టిన్ ల పై ఉండే expair date చూసుకోండి. ఆ expair date ఉన్న దగ్గర నిశితంగా గమనించండి మీకు ఈ మోసం అర్థమవుతుంది.expair date అయిపోయిన oil టిన్…

అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైన
అరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.
గుమ్మ తనూజరాణి

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్.దినేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత…

మారుతున్న వాతావరణం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన

మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలో ఉన్న 13 వ వార్డు లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బోను వీధి ఏరియాలో మహిళలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున…

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పార్వతీపురం /మక్కువ, జులై 30 : మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు…

బాలికలకు అవగాహన సదస్సు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ మరియు ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది…

మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని కలిసిన సినీ నటుడు,దర్శకుడు,నిర్మాత పీపుల్స్ స్టార్ట్ ఆర్.నారాయణ మూర్తి

ఈరోజు సాలూరు పట్టణంలో పీపుల్స్ స్టార్ట్ సినీనటుడు రెడ్డి.నారాయణ మూర్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్య మంత్రి & గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర గారిని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న…