Category: Salur

టి.వి.టి, స్కాట్లాండ్ దళారీ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న మెడికల్ కాంట్రాక్టు కార్మికులు*

*ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం.* ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్…

పల్లె పండగ కాదు శుద్ధ దండగ

పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం…

బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి

చదువుకుని, ఉద్యోగ,ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి, బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రలకు వలసలు వెళ్లి వెట్టిచాకిరీ చేస్తున్న, అధివాసి నిరుద్యోగ యువతి యువకులకు బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలని,, ఎన్నో వృత్తీ పరమైన శిక్షణలు…

సాలూరు ప్రజల కల నెరవేరింది

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో…

సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు…

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే…

సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు


గంజాయి పట్టివేత

తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని…

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

అక్రమ సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస *అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త* సాలూరు మండలం కరాసువలస గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను) ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా…