Category: Salur

బిల్లు పెట్టు గిఫ్ట్ కొట్టు ఘన సాయి జ్యూయలరీ ఆఫర్

సాలూరు టౌన్ ప్రజలకు ,చుట్టుప్రక్కల విలేజ్ ప్రజలకు , పంచాయతీ ప్రజలకు మరుయు మండల ప్రజలకు శ్రీ ఘణసాయి జ్యూవెలర్స్ అధినేత సుతాపల్లి వీరవెంకట రావు నమస్కారంచి విన్నపము ఏమనగా ప్రజలు సాలూరు టౌన్ లో గానీ విలేజ్ లో గానీ…

జనసేనాని, డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్..!!!!!

*జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!* పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…! భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు… *వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర…

వృధాగా పోతున్న త్రాగునీరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే…

గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ

గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం.. మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు… గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే…

గిరి ఆరోగ్య కేంద్రం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన…

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు…

ఐదు కేజీల గంజాయిని స్వాధీనం

పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు…

విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి.

విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్నికల సందర్భంగా మహాకూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లకు వెంటనే ఉద్యోగ అవకాశ కలిపించి కనీస వేతనం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో విజయవాడ సదస్సుకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…