Category: SOMESH

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న సీఐ అప్పలనాయుడు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకొని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న పట్టణ సీఐ అప్పలనాయుడు అనంతరం సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సిఐ గారికి…

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం

తిరుమల ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో…

ఆర్.ఎం.పీ. డాక్టర్ పోలాచారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం.

మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవలే గుండెపోటుతో ఆర్ఎంపీ డాక్టర్ కాలం చెందారు.వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం, బంగారమ్మ పేట చెందిన టేకి పోలాచారి ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నారు.ఈయన ఏ అర్ధరాత్రి పిలిచినా వచ్చి సకాలంలో…

తృటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామం రెల్లివీధి లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వం ఇచ్చిన 20 ఏళ్ల క్రితం ఇంటి పి కప్పు ఒక మహిళ (k కళావతి) పై పడడం జరిగిందిని మహిళ…

వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

RRR jewellers exhibition

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో గల వాసవీ భవన్ లో RRR jewellers exhibition cum sale ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వినాయక నవరాత్రులలో భాగంగా *సాలూరు పట్టణంలో శ్రీరామాకాలనీ లో పూజలు నిర్వహిస్తున్న వినాయక మండపానికి దగ్గరకు ఈరోజు సాయంత్రం వెళ్ళి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కు

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…