Category: SOMESH

గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం

ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…

సాలూరు పెద్ద పండగ

సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు18-5-25 ఉయ్యాల కంబాల19-5-25 తొలెలు20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు* *సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ…

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ -ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్: సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు…

టి.వి.టి, స్కాట్లాండ్ దళారీ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న మెడికల్ కాంట్రాక్టు కార్మికులు*

*ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం.* ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్…

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం జరిగింది .ఈ…

పల్లె పండగ కాదు శుద్ధ దండగ

పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం…

సాలూరు ప్రజల కల నెరవేరింది

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో…

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి

అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర…