Category: SOMESH

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా…

ముఖ్యమంత్రి సహాయ నిధి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భరణంగా (రీయింబర్స్‌మెంట్) సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి…

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం .…

రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన వారి గా గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o…

ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం…

ఆపరేషన్ గరుడ

ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపైమెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు మెడికల్…

ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్

అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

*చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర…

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు…

అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ

★ *అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర. ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి దంపతులకు సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు మండలం *అంటివలస* గ్రామంలో…