Category: విజయనగరం

ఏపీ రెరా అవగాహన సదస్సు

విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు అనంతరం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్ ఆర్ ఎస్ శివారెడ్డి మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు అనుమతులు…

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో…

అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం

చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి…

బాలికల ఆరోగ్య రక్షణకు చారిత్రక అడుగు

విజయనగరం, ఫిబ్రవరి 27 : దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పివి (Human Papillomavirus) వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా…

పవిత్ర రంజాన్ మాసం  సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి.

విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి…

53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా

మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు* మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు…

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి.

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి. ముఖ్యమంత్రికి సిఐటియు విజ్ఞప్తి. ప్రచురణార్థం;- విజయనగరం జిల్లాలో సుమారు 25 పరిశ్రమలు మూతపడిన కారణంగా 15 వేలమంది కార్మికులకు ఉపాధి పోయిందని, గత 5 సంవత్సరాల క్రితమే పరిశ్రమలు ఏర్పాటు కోసం 3000 ఎకరాలు సేకరించారని,…

ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 26: చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఈ నెల 28న ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి పర్యటన…

మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళును అపహరించిన నేరస్థుడు విజయనగరం పట్టణం, సుంకరి వీధిలో నివాసం ఉంటున్న గుమ్మడి ఆదినారాయణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా…