పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం నిర్వహణకు సంబంధించిన రికార్డులను,వసతి గృహంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు,విశ్రాంతి గదులు తనిఖీ చేశారు.స్కూల్ క్రీడా మైదానం,ఇతర సౌకర్యాలను పరిశీలించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు Spread the love టపా నావిగేషన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యా జాతీయ బాలికల దినోత్సవం