Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Posted on 02/06/2025



గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సాలూరు, పాచిపెంట, రంపచోడవరం, అనంతగిరి వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రారంభించామని మంత్రి తెలిపారు.

పోషకాహార లోపం నివారణకు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రతి గిరిజన తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. పాలపోడి వంటి పోషకాహార అంశాల ద్వారా మాతా శిశు మరింత బలపడతారు,” అని అన్నారు.

Spread the love

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme