Author: 9newstelugu.com

మాజీ సర్పంచ్ ఆడపా సూర్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి

చీపురుపల్లి,గరివిడి మండలం కోడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆడపా సూర్యనారాయణ గారు మరణించిన వార్త పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ఆయన అదృశ్యం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెక్యూరిటీస్…

అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు

వైసీపీ నేతలవి దొంగచాటు,కొబ్బరి కాయలు కొట్టడం, బ్రిడ్జ్ పై,ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలు – అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు: ఎన్డీయే కూటమి నాయకుల ధ్వజం చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్డులో వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందనిరోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం…

N.S. S. ప్రోగ్రామ్

సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు N.S. S. ప్రోగ్రామ్ (జాతీయ సేవా పథకం) చేయడానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పిఓ దుగ్ధసాగరం అనే గ్రామంలో 05-01-2026 ఈరోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే…

చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు.

* చీపురుపల్లిలో అభివృద్ధి జాతర రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు శంకుస్థాపన. * విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు చీపురుపల్లి ప్రయాణం.. గత పాలకుల నిర్లక్ష్యానికి తెరదించుతూ రహదారుల పునర్నిర్మాణం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు.…

గరివిడి అంతర్కళాశాల క్రీడా–సాంస్కృతిక సమ్మేళనం ప్రారంభోత్సవాలు
గరివిడి:

గరివిడి పశు వైద్య కళాశాలలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ విశ్వవిద్యాలయ అంతర్కళాశాల క్రీడా, సాంస్కృతిక–సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవాలు ఈ నెల 5వ తేదీన అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ డాక్టర్ మక్కెన శ్రీను…

మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం శంకుస్థాపన

మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గ్రామస్థాయిలోనే విద్యా పరిపాలనను బలపడేలా, పాఠశాలలకు అవసరమైన సేవలు వేగంగా అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని…

జనసంద్రమైన చీపురుపల్లి నియోజకవర్గం

_*చీపురుపల్లి నియోజకవర్గం., 01.01.2026*.._ *_నూతన సంవత్సర వేడుకలు – గరివిడి.._* _గరివిడిలో మిన్నంటిన నూతన సంవత్సర వేడుకలు: KAR ఫంక్షన్ హాల్‌కు పోటెత్తిన జనవాహిని.._ _ప్రజల మధ్యనే నూతన సంకల్పం: ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మరియు యువనేత రామ మల్లిక్ నాయుడు…

డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు,

డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉదయ అక్షరం ​గరివిడి జనవరి 1:గరివిడి పట్టణంలోని బొత్స కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు,…