Author: 9newstelugu.com

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ…

సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు…

0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

సాలూరు పట్టణంలోని KH స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.చిన్నారులకు తనే స్వయంగా పోలియో చుక్కలు వేసారు.ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలన్ని…

చీపురుపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

విజయనగరం జిల్లా …… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం… గరివిడి వైసిపి కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు, వేదికపై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్…

అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష

నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, డిసెంబర్ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే…

క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం

క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చీపురుపల్లి నియోజకవర్గం (20.12.2025):నేటి బాలలే రేపటి పౌరులు. వారు కేవలం చదువులోనే కాదు, క్రమశిక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతలోనూ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముస్తాబు‘…

మానసిక ఆరోగ్య కార్యక్రమాల పరిశీలనకు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు

పాచిపెంట,సాలూరు,డిసెంబర్19: భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా “జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలన కొరకు కేంద్రం నుంచి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీమ్ సభ్యులు డాక్టర్ రమణ యడ్ల మరియు డాక్టర్…

ఆశా నోడల్ అధికారులతో సమీక్ష
ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి .. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు

**ఆశా నోడల్ అధికారులతో సమీక్ష* **ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు* పార్వతీపురం,డిసెంబర్16: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.…

శంబర పొలమాంబ జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

*జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి* *జాతరకు వచ్చే ప్రతి భక్తులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలి* *శాఖల సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించాలి* *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి* *బస్సుల సంఖ్య రెట్టింపు చేయాలి*…

విశాఖపట్నలో జరిగిన  ఫిజియోథెరపిస్ట్ డా.సంతోష్ బాలాజీ గారి కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్ కు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర                                      

చి. జ్యోత్స్న భవ తరిణిను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు విశాఖపట్నం,సిరిపురం సర్కిల్ వద్దనున్న ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సారిక.సంతోష్ బాలాజీ,డా.మాధవిలత గార్ల దంపతుల పుత్రిక చి.జ్యోత్స్న భవ తరణి హాఫ్ సారీ ఫంక్షన్…