Author: 9newstelugu.com

మారుతున్న వాతావరణం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన

మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలో ఉన్న 13 వ వార్డు లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బోను వీధి ఏరియాలో మహిళలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున…

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన

>విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన >బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల మానవహారం >సమస్యల పరిష్కారం కోసం జరగబోయే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భారత విద్యార్థి…

మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై  దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర

మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర!! ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల…

100 పడకల హాస్పిటల్ పనులను  ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.…

అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి

అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా…

అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం…

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పార్వతీపురం /మక్కువ, జులై 30 : మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు…

అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల…

పేదలకు అండగా CM సహాయని

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వేమూరి నరేష్ గారికి ₹2,02,199 (మరిపల్లి , సాలూరు) ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి…

చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లును తిలకించండి

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వంశీ విష్ణు వైభవ్ థియేటర్లో సినీ కథానాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లు సినిమా ఉత్సవాల్లో భాగంగా కాంగో బైక్ ర్యాలీ…