Author: 9newstelugu.com

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం.

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం. గరివిడి చుట్టుపక్కల గ్రామాలకు ఏకైక గ్రౌండ్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ప్రసాదించిన గ్రౌండ్. పిల్లలు ఆటలకు, శారీరక వ్యాయామాలు కు,ఆడవాళ్లు,మగవాళ్లకు వాకింగ్,జాగింగ్ ద్వారా…

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి ఆకివీడుకు చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి. నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్లో ఉంచగా..…

విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ…

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి…

పేదలకు అండగా CM సహాయనిధి

*పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు…

పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.…

బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ

సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం…

జంఝావతి నదికి జలహారతి

*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన…

సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం

కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు.…

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు…