Author: 9newstelugu.com

దేవత విగ్రహాల ధ్వంసం

క్రోసూరులో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో, గుర్తు తెలియని వ్యక్తులు, విగ్రహం ధ్వంసం చేయటంపై స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, అంటూ నినాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన, దుండగులను, గుర్తించి…

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం శ్రీ వాసవి…

గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS

*గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు…

శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా

విజయనగరం జిల్లా… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లో గల శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు వకరోజు ధర్నాను చేపట్టారు ఈసందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధకులు లేకపోవడం చాలా వరుకు తరగతుల భవంతులు, కనీస…

మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి

విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు…

జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ

స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ…

జాతీయ బాలికల దినోత్సవం

ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ…

ఖరాసవలస కేజీబీవీ స్కూలును పరిశీలించిన తనిఖీ బృందం*

పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం…

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం

తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు,…

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యా

పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు…