Author: 9newstelugu.com

దుర్వాసన వెదజల్లుతుంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వర నగర్ లో ఎటువైపు చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుంది. వెంకటేశ్వర్ నగర్ ప్రధాన వీధిలో మురుగునీరు ఎక్కడకక్కడ నిలువ ఉంటుంది పంచాయతీ అధికారులకు సంప్రదిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు ఎక్కడకక్కడ నిల్వ కావడంతో దోమలు విపరీతంగా…

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం జరిగింది .ఈ…

పల్లె పండగ కాదు శుద్ధ దండగ

పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం…

బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి

చదువుకుని, ఉద్యోగ,ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి, బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రలకు వలసలు వెళ్లి వెట్టిచాకిరీ చేస్తున్న, అధివాసి నిరుద్యోగ యువతి యువకులకు బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలని,, ఎన్నో వృత్తీ పరమైన శిక్షణలు…

పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

విజయనగరం, అక్టోబర్ 13 : శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం దర్శించుకున్నారు ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనాల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని,…

*కే కే ఆటో కన్సల్టెన్సీ ని సందర్శించిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున *

చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి పట్టణంలో నూతనముగా ప్రారంభించబడిన *కే కే ఆటో కన్సల్టెన్సీని ( K K AUTO CONSULTANCY ) సందర్శించిన *తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారిని…

సాలూరు ప్రజల కల నెరవేరింది

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో…

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి

అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర…

పార్వతీపురం మన్యం జిల్లా  పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు…