Author: 9newstelugu.com

గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు

విజయనగరం జిల్లా…చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు 1వ తారీకు నుండి 31వరుకు జరుగుతుంది ఈ వేసవి క్రీడా శిబిరాలు డి ఎస్ ఎ విజయనగరం వారి సౌజన్యం…

మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన

కృష్ణాజిల్లా, మచిలీపట్నం… మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన నివాస ప్రదేశాలలో వైన్స్ షాపుకు పర్మిషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు. శక్తి వైన్స్ ముందు బైఠాయించి వైన్స్ షాపు కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు,మహిళలు. ఇప్పటికే…

నిడదవోలు మండలంలో దారుణ హత్య..!

గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో దారుణ హత్య..! నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింత చెట్టు వీధిలో ఈరోజు (ఆదివారం) ఉదయం ఘోర హత్య ఘటన చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్…

వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు..

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి..

శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.

తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే…

గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు

కలలకు నిలయం కలల కానాచి విజయనగరం జిల్లా గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9,10 మరియు 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. మూడు…

శ్రీ సాయి సూర్య స్కూల్ విజయభరి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025 పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ 100% ఉత్తీర్ణత 37 మందిలో 25 మంది కి 500 పైగా మార్కులు 17 మందికి 550…

గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు

గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు సాలూరు,ఏప్రిల్19: గిరిశిఖర గ్రామ గర్భిణీల వసతి గృహాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు…

విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంమంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరుసాలూరు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు (Children With Special Needs – CWSN) ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం వేడుకల…

శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

● *శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● ఈరోజు సాలూరు మండలం *శివరాంపురం* గ్రామంలో నూతనంగా నిర్మించిన *శ్రీరామా నందనాద నామ దేయులు అభినవ యోగ సరస్వతి శ్రీ విద్యోపాపక…