Author: 9newstelugu.com

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం బ్రహ్మకుమారిస్ గరివిడి వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షత…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదల

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదలస్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కోసం 05.01.25 అనగా ఆదివారం నాడు ప్రతభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్…

జనసేనాని, డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్..!!!!!

*జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!* పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…! భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు… *వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర…

వృధాగా పోతున్న త్రాగునీరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే…

మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం

మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం * పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చాప కింద నీరుల డయేరియా భూతం చీపురుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండురోజుల నుండి డయేరియా బాధితులు చేరుతూ చికిత్స పొందుతున్నారు డయేరియా బారిన పడిన…

రెవెన్యూ సదస్సులో వినతులను స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గులివిందాడ అగ్రహారం గ్రామంలో నిర్వహించి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని…

మా బాధని తీర్చేది ఎవరు?

విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు మురుగు నీటిలో బ్రతుకుతున్నం అంటూ ఆవేదన .ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్ లో షాపు మరియు ఇల్లు ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన…

మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా 5 లక్షల చెక్కును అందుకున్న జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ

*కోట్ల కృష్ణ* – జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్, రాష్ట్ర ప్రచార కమిటీ. తన తమ్ముడు కోట్ల నవీన్ డిగ్రీ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ, జనసేన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతాలకు కట్టుబడి క్రియాశీలకమైన వ్యక్తిగా జనసేనలో…

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి…

ఈ గోతులకు ఎవరు బాధ్యత ?

విజయనగరం జిల్లా చీపురుపల్లి లో చీపురుపల్లి విజయనగరం ప్రధాన రహదారిలో పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి దగ్గర్లో రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా రెండు 5 అడగులు లోతు గల పెద్ద గుంతలను తవ్వించారు. కారణాలు ఏమైనా…