Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీ.శే.లు పి.రవి(PC -602) గారి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన…
సోమేష్ మన్యం జిల్లా జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సాలూరులో ధర్నా 21/08/2026 9newstelugu.com సాలూరు: పూసపాటి రేగలో బుధవారం సాయంత్రం విశాలాంధ్ర విలేఖరి గోవిందరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ సాలూరులో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఎస్జేడబ్ల్యూఏ (SJWA) సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్…
సోమేష్ మన్యం జిల్లా సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమం 21/08/2026 9newstelugu.com సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ రెడ్డి, (IPS) పర్యవేక్షణలో, సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు బొడ్డవలస గ్రామంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను నేరుగా…
సోమేష్ మన్యం జిల్లా హైదరాబాద్ నుంచి భోగాపురంకి తొలిసారి విమానయాణం 18/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 17: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే తలమానికం అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్నశ్రీను) అభివర్ణించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో…
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…
సోమేష్ మన్యం జిల్లా మర బోటు కొత్త ది మంజూరు చేయండి లేదా?? మరమత్తు గురైన మరబోటుకు బాగు చేసుకునే విధంగా నిధులైన విడుదల చేయండి 17/08/2026 9newstelugu.com *స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన గిరిజన గ్రామాల ప్రజలు బతుకులకు భరోసా లేదు *వేరే రహదారి మార్గం లేక మరబోటు మరమ్మతులకి డబ్బులు లేక నది దాటలేక 70 కిలోమీటర్ల దూరం తిరిగి కొమరాడ మండల కేంద్రంలో గల కార్యాలయాలకు…
Blog సోమేష్ మన్యం జిల్లా 100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు 14/08/2026 9newstelugu.com , ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…
సోమేష్ మన్యం జిల్లా ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు 13/08/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు.…
సోమేష్ మన్యం జిల్లా వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి 12/08/2026 9newstelugu.com విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతమే ధ్యేయంగా మంగళవారం (11-08-2026) రోజున సమీక్షా సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సమావేశంలో పాల్గొని, సోషల్ మీడియా…