Category: Blog

Your blog category

ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం…

ఆపరేషన్ గరుడ

ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపైమెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు మెడికల్…

రియల్ హీరో

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్

ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్

అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలి

ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంత్రి శ్రీమతి సంధ్యారాణి కూర్చొని, కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలల…

శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు

శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి సాలూరు గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి శ్రీమతి గుమ్మిడి…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం నాడు అనగా 20వ తేదీన ఉదయం కాలేజీ మరియు APSSDC విజయనగరం వారు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలియజేశారు.ఈ మేరకు…

విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, ఫిబ్రవరి 17 : మక్కువ ప్రజాశక్తి విలేఖరి రామారావుపై టిడిపి నాయకుడి దాడిని జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైకాపా జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు…