Category: Blog

Your blog category

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం!

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున మన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు…

వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు..

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి..

శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.

తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే…

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం .…

రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన వారి గా గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o…

ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం…

ఆపరేషన్ గరుడ

ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపైమెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు మెడికల్…

రియల్ హీరో

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్

ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్

అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.