Category: Blog

Your blog category

కొణతల వారి వివాహ వేడుకలో ఎంపీ కలిశెట్టి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ/ విద్యాశాఖ మంత్రివ నారా లోకేష్ తో కలిసి విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నందు జరిగిన అనకాపల్లి శాసనసభ్యులుశ్రీ కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత బాబుల…

ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో  ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..* మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..* *విషయం తెలిసి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని…

శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు…

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం…

ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం

బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో…

కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

అమ్మ వలస కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ…

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలి

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద…

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం, ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలంఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక…

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలు లో గిరిజన…

కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   

సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…