Category: Blog

Your blog category

విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?

“విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…

స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,

ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి…

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం…

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO  గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలు గా వేతనాలు ఇవ్వ్వలేదు అని…

గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం

ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యే…

పిచ్చికుక్కస్వైర విహారం

ఈరోజు చీపురుపల్లి లో పిచ్చికుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ ఇప్పటివరకు 40 మంది పైగా గాయపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు.MPP ప్రతినిధి. ఇప్పిలి అనంతం గారు .వైస్ mpp.పతివాడ రాజారావు గారు గవిడి…

వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు

సాలూరు పట్టణం శివారులోనున్న *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన *మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు.ఈ సందర్భంగా ఆ ఆలయంలో అర్చకులు నిర్వహించిన హోమం పూజా…

గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*

మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి…