Blog విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి? 30/11/2024 9newstelugu.com “విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…
Blog PTR naidu చీపురుపల్లి స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు, 19/11/2024 9newstelugu.com ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి…
Blog ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు 18/11/2024 9newstelugu.com ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్లైన్లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం…
Blog PTR naidu చీపురుపల్లి తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. 08/11/2024 9newstelugu.com తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలు గా వేతనాలు ఇవ్వ్వలేదు అని…
Blog SOMESH అరకు గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు రేగం మత్స్యలింగం 04/11/2024 9newstelugu.com ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ…
Blog Salur SOMESH ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం 27/10/2024 9newstelugu.com పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…
Blog PTR naidu చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు 26/10/2024 9newstelugu.com తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యే…
Blog పిచ్చికుక్కస్వైర విహారం 24/10/2024 9newstelugu.com ఈరోజు చీపురుపల్లి లో పిచ్చికుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ ఇప్పటివరకు 40 మంది పైగా గాయపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు.MPP ప్రతినిధి. ఇప్పిలి అనంతం గారు .వైస్ mpp.పతివాడ రాజారావు గారు గవిడి…
Blog వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు 23/10/2024 9newstelugu.com సాలూరు పట్టణం శివారులోనున్న *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన *మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు.ఈ సందర్భంగా ఆ ఆలయంలో అర్చకులు నిర్వహించిన హోమం పూజా…
Blog Salur గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు* 22/10/2024 9newstelugu.com మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి…