Category: Blog

Your blog category

గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*

మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి…

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ -ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్: సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు…

తల మీద రక్షణ మీదే

సాలూరు బైపాస్ రోడ్ నందు శ్రీ సాలూరు పట్టణ సిఐ గారు వాహనదారులతో ,హెల్మెట్ వాడక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలియపరుస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా కాపాడుతుందని తెలియపరుస్తూ హెల్మెట్…

టి.వి.టి, స్కాట్లాండ్ దళారీ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న మెడికల్ కాంట్రాక్టు కార్మికులు*

*ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం.* ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్…

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం జరిగింది .ఈ…

పల్లె పండగ కాదు శుద్ధ దండగ

పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం…

బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి

చదువుకుని, ఉద్యోగ,ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి, బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రలకు వలసలు వెళ్లి వెట్టిచాకిరీ చేస్తున్న, అధివాసి నిరుద్యోగ యువతి యువకులకు బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలని,, ఎన్నో వృత్తీ పరమైన శిక్షణలు…

పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

విజయనగరం, అక్టోబర్ 13 : శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం దర్శించుకున్నారు ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనాల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని,…

సాలూరు ప్రజల కల నెరవేరింది

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో…