Category: SOMESH

వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

RRR jewellers exhibition

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో గల వాసవీ భవన్ లో RRR jewellers exhibition cum sale ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వినాయక నవరాత్రులలో భాగంగా *సాలూరు పట్టణంలో శ్రీరామాకాలనీ లో పూజలు నిర్వహిస్తున్న వినాయక మండపానికి దగ్గరకు ఈరోజు సాయంత్రం వెళ్ళి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కు

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…

త్రుటిలో తప్పిన ప్రమాదం

కురుకూటి వెళ్లే మార్గంలో దండిగాం బ్రిడ్జ్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం డీ ఆర్ డిపో కురుకూటి ఊరు ఊరు బియ్యం సప్లై చేయడానికి తాడివలస గ్రామం నుండి తిరిగి వచ్చిన సమయంలో జరిగిన సంఘటన

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం

ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు మరియు పట్టణ s.i సీతారాంలకు మట్టి వినాయక ప్రతిమలను బహుకరించారు …ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ…

విజయవాడ క్లీనింగ్

వరదలతో అతలాకుతలమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో బురదలో ఉన్న ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది ఫైర్ ఇంజన్లు బెజవాడ చేరుకుని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియను…