మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం శంకుస్థాపన

మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గ్రామస్థాయిలోనే విద్యా పరిపాలనను బలపడేలా, పాఠశాలలకు అవసరమైన సేవలు వేగంగా అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని…

జనసంద్రమైన చీపురుపల్లి నియోజకవర్గం

_*చీపురుపల్లి నియోజకవర్గం., 01.01.2026*.._ *_నూతన సంవత్సర వేడుకలు – గరివిడి.._* _గరివిడిలో మిన్నంటిన నూతన సంవత్సర వేడుకలు: KAR ఫంక్షన్ హాల్‌కు పోటెత్తిన జనవాహిని.._ _ప్రజల మధ్యనే నూతన సంకల్పం: ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మరియు యువనేత రామ మల్లిక్ నాయుడు…

డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు,

డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉదయ అక్షరం ​గరివిడి జనవరి 1:గరివిడి పట్టణంలోని బొత్స కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు,…

గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

విజయనగరం జిల్లా.. *గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక..* చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ము పేట గ్రామానికి చెందిన సుమారు 25 వైసీపీ…

మానాయకులు మీద విమర్శలు కాకుండా నియోజకవర్గం సమస్యలు మీద ద్రుష్టి పెట్టండి

తేదీ 27/12/2025,శనివారం చీపురుపల్లి పట్టణం లో వైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక MLA కిమిడి కళావెంకటరావు గారు పత్రికా సమావేశాల పెట్టి మానాయకులు మీద విమర్శలు కాకుండా నియోజకవర్గం సమస్యలు మీద…

జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కళావెంకటరావు మాట్లాడుతూ, జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది! అభివృద్ధిని అడ్డుకుంటే దేశం నుంచి తరిమికొట్టాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు…

తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే – ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: కిమిడి కళావెంకటరావు గారు

తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే – ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: కిమిడి కళావెంకటరావు గారు చీపురుపల్లి,డిసెంబర్26,తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈరోజు…

క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ

*క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు విజయనగరం మహారాజ పాలిటెక్నిక్ కళాశాలలో “ఇంటర్…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

సాలూరు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మంత్రి సంధ్యారాణి అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ పవిత్రమైన క్రిస్మస్ దినాన మనందరిని ఒకచోట చేర్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుదాం. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది…

చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్

విజయనగరం జిల్లా…. ఈ రోజు సాయంత్రం చీపురుపల్లి టౌన్ , గరివిడి లో చీపురుపల్లి, రాజాం సర్కిల్ పోలీసు లు సుమారు 70 మంది తో 9 పాయింట్స్ లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ S.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్…