రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు * ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద…

పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా  మహాశివరాత్రి దర్శనాలు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం* మహాశివరాత్రి ఉత్సవాలలో నేరాలను, ఈవ్ టీజింగు, అసాంఘిక కార్యకలాపాలను, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు…

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో ఫిబ్రవరి 15న తెల్లవారుజామునుండే భక్తులు దర్శనాలకు వస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు దర్శనాలకు…

2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న…

సాలూరు సమీపంలో ఒరిస్సా ఆర్టిసి బస్సు బోల్తా

సాలూరు: ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 31…

ST, SC, BC , మైనారిటీ, మహిళా సంక్షేమ బడ్జెట్…

ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలను అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.నా రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం సాయంత్రం “ప్రగ్యాన్ -2K26” పేరుతో నిర్వహించిన జాతీయ సాంకేతిక ఉత్సవాలు ముగింపు వేడుకలు కాలేజీ…

కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం 

కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలీ, రవ్వలగూడలోనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు మార్చి 4వ తేదీన జరగబోయే తన…

ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు… అంతకుమించి బడ్జెట్‌లో ఏముంది

ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు… అంతకుమించి బడ్జెట్‌లో ఏముంది?: బొత్స కూటమి బడ్జెట్‌లో నాయకుల పేర్లు తప్ప కేటాయింపులు లేవన్న బొత్స మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి మోసం చేశారని విమర్శ ఉపాధి హామీ పథకానికి నిధులు…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం “ప్రగ్యాన్ -2K26” పేరుతో అవంతి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ ముత్తంశెట్టి లక్ష్మీ…