చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్

విజయనగరం జిల్లా…. ఈ రోజు సాయంత్రం చీపురుపల్లి టౌన్ , గరివిడి లో చీపురుపల్లి, రాజాం సర్కిల్ పోలీసు లు సుమారు 70 మంది తో 9 పాయింట్స్ లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ S.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ…

పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ……

డీ సిర్లం గ్రామం ఆశా వర్కర్ గా పనిచేస్తున్న పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు …… పార్వతీపురం మన్యం జిల్లా… సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డీ సిర్లాం…

ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు చీపురుపల్లి: 22.12.2025మానవీయ కోణంలో కూటమి ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. నేడు చీపురుపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ…

సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు…

0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

సాలూరు పట్టణంలోని KH స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.చిన్నారులకు తనే స్వయంగా పోలియో చుక్కలు వేసారు.ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలన్ని…